తొర్రూరులో ఉద్రిక్తత: ఎస్ఐపై చర్యలకు డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ

స్థానిక ఎస్ఐ ఉపేందర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించింది.న్యాయం కావాలంటూ చేతిలో ప్లకార్డు పట్టుకుని ఆమె ట్యాంక్ పైకి ఎక్కిన దృశ్యాలు స్థానికంగా కలకలం రేపాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
Tags
#news
Related Articles
- బరువు తక్కువగా ఉన్నా.. పొట్ట మాత్రం ఎందుకు వస్తుంది? భారతీయుల ఆహారమే కారణమా? డాక్టర్ ఎరిక్ బెర్గ్ సంచలన విశ్లేషణ!
- "భారతీయులకు ఆ 'బొజ్జ' ఎందుకు వస్తుంది?".. డాక్టర్ ఎరిక్ బెర్గ్ ట్వీట్ వైరల్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
- ట్రూకాలర్కు ఇక చెక్? వచ్చేసింది ప్రభుత్వ 'కాలర్ ఐడీ'.. ఫోన్ మోగితే చాలు ఆధార్ పేరే కనిపిస్తుంది!
- AI మీ ఉద్యోగాన్ని లాక్కోదు.. కానీ ఏఐ వాడకం తెలిసిన మనిషి మీ పనిని లాగేసుకుంటాడు: నితిన్ మిట్టల్
- ఉచితం పేరుతో మీ డేటా చోరీ? ఎయిర్టెల్, జియో ఏఐ ఆఫర్లపై 'బిగ్' అలర్ట్!
- "అవును.. నేను ఫాసిస్ట్నే అని చెప్పేయ్!".. రిపోర్టర్ ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన ఆన్సర్ మామూలుగా లేదుగా!