ఆ వ్యక్తికి దైవం 'అమ్మకం' కావొచ్చు.. రాజమౌళిపై స్వామి పరిపూర్ణానంద పరోక్ష విమర్శలు

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి గతంలో నాస్తికత్వంపై చేసిన వ్యాఖ్యలకు స్వామి పరిపూర్ణానంద పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. "ఎవరో ఎల్లయ్యో, పుల్లయ్యో దేవుడు లేడంటే ఎవరూ పట్టించుకోరు. కోట్లాది మంది ప్రజలు దేవుడిని నమ్మి జీవిస్తున్నారు. దైవం అనేది భక్తులకు నమ్మకం.. కానీ ఆ వ్యక్తికి (రాజమౌళిని ఉద్దేశిస్తూ) అది కేవలం 'అమ్మకం' మాత్రమే కావొచ్చు" అని పరిపూర్ణానంద ఘాటుగా స్పందించారు. తన సినిమాల్లో పురాణాలను వాడుకుంటూ, బయట దేవుడిని నమ్మనని చెప్పడం ద్వంద్వ వైఖరి అవుతుందని ఆయన పరోక్షంగా చురకలంటించారు.
Tags
#Swami Paripoornananda#SS Rajamouli#Controversial Comments#Atheism Debate#Tollywood#రాజమౌళి#స్వామి పరిపూర్ణానంద
Related Articles
- బరువు తక్కువగా ఉన్నా.. పొట్ట మాత్రం ఎందుకు వస్తుంది? భారతీయుల ఆహారమే కారణమా? డాక్టర్ ఎరిక్ బెర్గ్ సంచలన విశ్లేషణ!
- "భారతీయులకు ఆ 'బొజ్జ' ఎందుకు వస్తుంది?".. డాక్టర్ ఎరిక్ బెర్గ్ ట్వీట్ వైరల్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
- ట్రూకాలర్కు ఇక చెక్? వచ్చేసింది ప్రభుత్వ 'కాలర్ ఐడీ'.. ఫోన్ మోగితే చాలు ఆధార్ పేరే కనిపిస్తుంది!
- AI మీ ఉద్యోగాన్ని లాక్కోదు.. కానీ ఏఐ వాడకం తెలిసిన మనిషి మీ పనిని లాగేసుకుంటాడు: నితిన్ మిట్టల్
- ఉచితం పేరుతో మీ డేటా చోరీ? ఎయిర్టెల్, జియో ఏఐ ఆఫర్లపై 'బిగ్' అలర్ట్!
- "అవును.. నేను ఫాసిస్ట్నే అని చెప్పేయ్!".. రిపోర్టర్ ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన ఆన్సర్ మామూలుగా లేదుగా!